Friday, May 10, 2024

యాదాద్రికి కిలో బంగారం: ఎమ్మెల్యే గ్యాదరి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :యాదాద్రి ఆలయానికి తుంగతుర్తి నియోజకవర్గం తరఫున కిలో బంగారం అందజేయనున్నట్టు ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు తిరుమలగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల సమావేశంలో కిలో బంగారానికిగానూ విరాళాలు అందజేసిన వారి పేర్లను ఆయన ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement