Friday, May 17, 2024

సర్వదర్శనానికి నాలుగు రోజుల సమయం

తిరుమల, ప్రభన్యూస్‌: తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలో ఆఫ్‌లైన్‌ ద్వారా రోజుకు 15 వేల దర్శనం టోకెన్లను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం నుంచి టోకెన్లు పొందిన భక్తులకు ఈనెల 24 వ తేది దర్శనం సమయం లభిస్తోంది.
కావున భక్తులు ఇది గమనించి ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోకుండా తిరుపతికి వచ్చి ఇబ్బందులు పడవద్దని భక్తులకు టిటిడి సూచిందింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement