Sunday, April 28, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీవారి దర్శనానికి 38 గంటల సమయం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌లకు భ‌క్తులు పోటెత్తారు. స్వామి వారి ద‌ర్శ‌నానికి 38 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని టీటీడీ అధికారులు తెలిపారు. 31 కంపార్టుమెంట్లలో భక్తులు
వేచియున్నారు. నిన్న స్వామివారిని 82,604 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ,37,025 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.57 కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement