Friday, May 10, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 16 గంటల్లో దర్శనం కలుగుతుంది. నిన్న భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.85 కోట్లు- వచ్చింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీవారికి భక్తులు తలనీలాలు సమర్పించుకుంటున్నారు. శ్రీవారిని ప్రముఖులు దర్శించుకుని ప్రత్యేక కానుకలను సమర్పిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement