Monday, April 29, 2024

తిరుమ‌ల‌లో కొన‌సాగుతున్న భ‌క్తుల ర‌ద్దీ..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌కు భక్తులు పోటెత్తారు. భ‌క్తులు భారీగా త‌ర‌లిరావ‌డంతో టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 14 గంటల స‌మ‌యం ప‌డుతుంద‌ని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 48,928 మంది భక్తులు దర్శించుకోగా 48,928 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.61 కోట్లు వచ్చిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement