Tuesday, April 30, 2024

19,20వ తేదీల్లో పవిత్రోత్సవాలు

తిరుప‌తి : నారాయ‌ణ‌వ‌నం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సెప్టెంబ‌రు 19,20వ తేదీల్లో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబ‌రు 19న సాయంత్రం 6 నుండి రాత్రి 9.30 గంటల వ‌ర‌కు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వ‌హిస్తారు. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement