Monday, May 6, 2024

అవ్యక్తమైన విదేహి స్థితి ఓ ఆటంకాలు నిర్లక్ష్యం, సోమరితనం

శివబాబా మానవ కళ్యాణార్థం రోజంతటిలో ఎనిమిది గంటలు కార్య వ్యాపారాలకు, ఎనిమిది గంటలు విశ్రాంతి – నిద్ర కోసం, ఎనిమిది గంటలు ఈశ్వరీయ స్మృతి యాత్రలో నిమగ్నం చేయమని బోధించారు. అయినప్పటికీ ప్రతి రోజు ఎనిమిది గంటలు ఈశ్వరీయ స్మృతిలో ఉండలేక పోతున్నట్లు మనం గమనిస్తున్నాము. శివబాబా దీనికి కారణం సోమరితనం, నిర్లక్ష్యం అని చెప్పారు ఈ సోమరితనం నిర్లక్ష్యం ఏయే రూపాలలో ఎదురుగా వస్తుందో వీటికి నివారణ ఎలా చేయాలో మనం ఆలోచిద్దాము.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement