Friday, May 3, 2024

నరేష్ తో ‘రా.. రా.. హుజూర్’ అంటున్నపవిత్ర – వీడియోతో

YouTube video

సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఎంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకుడు. ‘మళ్లీ పెళ్లి’ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రం నుంచి రా రా హుజూరు నాతో అనే రొమాంటిక్ సాంగ్ ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. అరుళ్ దేవ్ సంగీతం అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చారు. గాయని ఇందు సనత్ ఈ గీతాన్ని ఆలపించారు. ‘మళ్లీ పెళ్లి’ చిత్రం నటుడు నరేశ్ జీవితంలోని కీలక సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు నరేశ్ నిర్మాత.

Advertisement

తాజా వార్తలు

Advertisement