Friday, May 17, 2024

వారి రాకపై సంతోషం వ్యక్తం చేసిన రానా

టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు దగ్గుబాటి రానా. అయితే
జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ బోర్డ్ లోకి సరికొత్తగా ముగ్గురు రావడం పట్ల రానా దగ్గుపాటి వారికి వెల్ కమ్ చెప్పారు.

బాలివుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా చైర్ పర్సన్ గా ఎంపిక అవ్వడం తో పాటుగా, రైటర్, ఫిలిం మేకర్ అయిన అంజలి మీనన్ మరియు ఫిలిం మేకర్ శివి దుంగర్పుర్ లు జియో మామీ బోర్డ్ సభ్యులు గా చేరడం, థ్రిల్ గా ఉన్నట్లు రానా దగ్గుపాటి చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement