Friday, May 3, 2024

Chiranjeevi: అయోధ్యకు చేరిన మెగా ఫ్యామిలీ​…

దేశమంతా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం నేడు ప్రారంభం కానుంది. నేడు మధ్యాహ్నం రామ విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ బృహత్తర కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అందరు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది ఆలయ ట్రస్ట్.

ఈ నేపథ్యంలో అన్ని సినీ పరిశ్రమలలోని పలువురు స్టార్స్ కు కూడా అయోధ్య ఆహ్వానం అందింది. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ప్రాణ ప్రతిష్ట కోసం అయోధ్య చేరుకున్నారు. భార్య సురేఖ, కుమారుడు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ తో కలిసి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్య వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement