Friday, May 17, 2024

మూడు భాగాలుగా రామాయణం..రాముడిగా ‘మహేష్’..!

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్..నమిత్ మల్హోత్రా..మధు మంతెన గతంలో రామాయణ గాథను భారీ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో త్రీడీలో తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి ‘దంగల్’ ఫేం నితీశ్ తివారీ, ‘మామ్’ ఫేం రవి ఉద్యవార్‌లు దర్శకత్వం వహించనున్నారు. మూడు భాగాలుగా ఈ రామాయ‌ణ గాథ‌ను తెర‌కెక్కించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా ఇందులో రాముడిగా మ‌హేష్ బాబు, రావ‌ణుడిగా హృతిక్ రోష‌న్‌ను ఫైన‌ల్ చేసిన‌ట్టు స‌మాచారం. 2022లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ ప్రాజెక్ట్ 2024లో విడుద‌ల కానుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement