Wednesday, May 15, 2024

భారత్‌లోని రెండు ట్విట్టర్ కార్యాలయాల మూత – 200 మంది ఉద్యోగులు ఇంటికి.

భారత్‌లో ట్విట్టర్‌కున్న రెండు కార్యాలయాలు మూతపడ్డాయి. న్యూఢిల్లీ, ముంబై నగరాల్లోని ఆఫీసులను మూసివేయగా.. బెంగళూరు కార్యాలయం ప్రస్తుతం యథాతథంగా కొనసాగుతోంది. ట్విట్టర్ గతేడాది ఇండియాలో సుమారు 200 మంది సిబ్బందిని తొలగించింది. ఈ సంస్థ మొత్తం సిబ్బందిలో వీరి వాటా సుమారు 90 శాతమని ఓ అంచనా. ఇక బెంగళూరు శాఖలోని సిబ్బందిలో అత్యధికులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు.. వారిలో కొంత మందికి ఉద్యాస‌న తప్ప‌ద‌నే వార్త‌లు విన‌వ‌స్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement