Tuesday, May 21, 2024

తిరుమ‌ల శ్రీవారికి రూ.1.20కోట్ల విలువైన కంఠాభ‌ర‌ణం.. స‌మ‌ర్పించిన వైవీ సుబ్బారెడ్డి దంప‌తులు

తిరుమ‌ల శ్రీవారికి విశిష్ట‌మైన కంఠాభ‌ర‌ణాన్ని స‌మ‌ర్పించారు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి దంప‌తులు. తిరుమల వెంకటేశ్వరస్వామికి విలువైన కానుక సమర్పించారు. శ్రీవారికి విశిష్టమైన కంఠాభరణాన్ని సమర్పించారు. ఈ ఆభరణం విలువ రూ.1.20 కోట్లు. ఈ కంఠాభరణాన్ని వైవీ సుబ్బారెడ్డి దంపతులు టీటీడీ అధికారులకు అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల అభివృద్ధికి టీడీపీ సహకారం అందిస్తోంది. తాజాగా తెలంగాణలోని కోరుట్ల నియోజకవర్గంలో 89 దేవాలయాలకు నిధులు కేటాయించింది. ఒక్కో ఆలయానికి రూ.10 లక్షల చొప్పున రూ.9.20 కోట్లు మంజూరు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement