Thursday, May 2, 2024

Flash: ఏలూరులో వైసీపీ నేత దారుణ హత్య

ఏలూరు జిల్లాలో ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లి వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ను దుండగులు కత్తితో నరికి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement