Friday, April 26, 2024

తండ్రి వైఎస్ ను తలుచుకుంటూ జగన్ భావోద్వేగ ట్వీట్

దివంగత మాజీ సీఎం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. తన తండ్రి వైఎస్ భౌతికంగా దూరమై 12 ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లో సభ్యునిగా నేటికి జన హృదయాల్లో కొలువై ఉన్నారని సీఎం జగన్ అన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలో అలానే నిలిచి ఉన్నాయన్నారు. ‘నేను వేసే ప్రతి అడుగులోనూ, ప్రతి ఆలోచనలోనూ  నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది’’ అని సీఎం జగన్‌ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: తండ్రి వైఎస్ సమాధి సాక్షిగా.. జగన్, షర్మిల కలిసిన వేళ..

Advertisement

తాజా వార్తలు

Advertisement