Wednesday, May 8, 2024

జులై 8న వైసీపీ పార్టీ ప్లీనరీ : కొడాలి నాని

జులై 8వతేదీన వైసీపీ పార్టీ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. పార్టీ నేతలతో సీఎం జగన్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ప్లీనరీపై చర్చించామన్నారు. విపక్షాల కుయుక్తులను ప్రజలకు వివరించాలని సూచించారన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సీఎం జగన్ సూచించారన్నారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement