Tuesday, May 7, 2024

ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది: ఆదిమూలపు సురేశ్

ఏపీలో చేపట్టిన అభివృద్ధి పథకాల వల్ల తెలంగాణ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని విమర్శించారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్. తమ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే… ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇక నీటి విషయంలో మన వాటా చివరి బొట్టు అందేవరకు వైసీపీ ప్రభుత్వం ఎంతవరకైనా పోరాడుతుందని ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. మన వాటా చివరి బొట్టు అందే వరకు వైసీపీ ప్రభుత్వం ఎంతవరకైనా పోరాడుతుందని మంత్రి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: బీఎండబ్ల్యూ కారులో నుంచి మంటలు…

Advertisement

తాజా వార్తలు

Advertisement