Sunday, April 28, 2024

YCP 9th List – నెల్లూరు ఎంపీ బరిలో విజయసాయి రెడ్డి… నారా లోకేష్ తో లావణ్య ఢీ

గుంటూరు: అసెంబ్లీ ఎన్నికల కోసం మార్పులు చేస్తున్న అధికార వైఎస్సార్‌సీపీ.. తొమ్మిదవ జాబితాను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్‌ఛార్జిల నియమిస్తూ లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది.

ఇందులో.. నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది.అలాగే.. కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇంతియాజ్‌(రిటైర్డ్‌ ఐఏఎస్‌), మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జిగా మురుగుడు లావణ్యను నియమించింది. మంగళగిరికి గతంలో గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా.. ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేసింది. మంగళగిరి లో టీడీపి అభ్యర్థి గా నారా లోకేష్ పోటీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement