Sunday, April 28, 2024

AP : కలిసి పని చేస్తాం… ఉమా, బొమ్మసాని

నారా లోకేష్ పిలుపునిచ్చిన శంఖారావం కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కలిసి పని చేస్తామ‌ని దేవినేని ఉమా, బొమ్మ‌సాని సుబ్బారావులు తెలిపారు. చంద్రబాబు చేపట్టనున్న ప్రజాగళం యాత్రతో వైసిపి ప్రభుత్వానికి చరమగీతం కాయమ‌ని చెప్పారు. భవిష్యత్తు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ద్వారా సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామ‌న్నారు. రేపు సాయంత్రం జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొంటామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement