Thursday, April 25, 2024

ఏలూరు జిల్లాలో దారుణహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం తుర్లలక్ష్మీపురంలో దారుణహత్య జరిగింది. గొడుగుపేటలో పవన్ కల్యాణ్ అనే వ్యక్తి డెడ్ బాడీ చెట్టుకు వ్రేలాడుతూ కనిపించింది. ఈనెల 15వతేదీ నుంచి పవన్ కనిపించడం లేదంటూ పీఎస్ లో బంధువులు ఫిర్యాదు చేశారు. ఆరు నెలల క్రితం గొడుగుపేటకు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆ యువతి తండ్రి పవన్ ను చంపి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement