Friday, April 19, 2024

మోటార్లకు మీటర్లతో నాణ్యమైన విద్యుత్ అందిస్తాం.. జగన్

మోటార్లకు మీటర్లతో మంచి ఏంటో తెలుసుకోవాలని.. దీనివల్ల నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఏపీ అసెంబ్లీలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… తెలిసీ తెలియక కొంత మంది మోటార్లకు మీటర్లు పెట్టడం తప్పు అని మాట్లాడుతున్నారన్నారు. మోటార్లకు మీటర్లలో ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదన్నారు. మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement