Friday, May 3, 2024

vizianagaram: ఏజెన్సీ ప్రాంతాన్ని సందర్శించిన కలెక్టర్

విజయనగరం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి పర్యటించారు. ఏజెన్సీ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృధి చేసేందుకు పార్వతీపురం డివిజన్ గుమ్మలక్ష్మీ పురం మండలం కుశ గ్రామానికి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ సందర్శించారు. అనంతరం గ్రామంలో గిరిజనులతో జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మమేకమైయ్యారు. కాగా, ఈ పర్యటనలో ఐ.టి.డి.ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్, సబ్ కలెక్టర్ భావన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement