Sunday, May 5, 2024

విశాఖ సింహాద్రి అప్ప‌న్న స‌న్నిధిలో ఏపీ గ‌వ‌ర్న‌ర్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ విశాఖప‌ట్నం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు విశాఖ‌ సింహాద్రి అప్ప‌న్న స‌న్నిధిలో ఉన్నారు. సింహాద్రి అప్ప‌న్న ను గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement