Friday, May 3, 2024

అన‌కాప‌ల్లి : బీచ్ లో కొన‌సాగుతున్న సెర్చ్ ఆప‌రేష‌న్‌.. ఐదుగురి మృతి

ఏపీలోని అన‌కాప‌ల్లి పూడిమడక బీచ్ లో సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. ఈరోజు మ‌రో విద్యార్థి మృత‌దేహం బ‌య‌ట‌కు తీశారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు మృత‌దేహాలు వెలికితీశారు. మ‌రో ఇద్ద‌రి ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. రెండు హెలికాప్ట‌ర్లు, రెండు కోస్ట్ గార్డ్ షిప్ ల‌తో గాలిస్తున్నారు. ఒకరి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిన్న బీచ్ కు వెళ్లి ఏడుగురు విద్యార్థులు గ‌ల్లంతైన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement