Friday, May 17, 2024

AP: పాముకాటుతో రైతు మృతి

విశాఖపట్నం : పాముకాటుకు గురై రైతు మృతిచెందిన ఘటన అనకాపల్లి జిల్లా మునగపాక మండలం మూలపేటలో చోటుచేసుకుంది. మూలపేటకు చెందిన రైతు పొలానికి వెళ్లగా.. అతన్ని అత్యంత విషపూరితమైన రక్త పొడ పాము కాటు వేసింది. దీంతో అతను పాముకాటుకు గురైన నిమిషాల వ్యవధిలోనే ఒళ్లంతా రక్తం చిమ్ముతూ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement