Friday, May 3, 2024

Second Day: నెల్లూరులో ఉపరాష్ట్రపతి షెడ్యూల్ ఇది

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జిల్లాలో రెండో రోజు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కౌసల్య సదనం పేరిట వెంకటాచలం స్వర్ణ భారత ట్రస్టులో వృత్తి నైపుణ్యతా శిక్షణా కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్ర, జిల్లా నలుమూలల నుండి వచ్చిన వారిని వెంకయ్య కలవనున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement