Saturday, May 4, 2024

FLASH: యువకుడిని కత్తితో నరికిన దుండగులు

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయలకట్టపై పోలీస్ ఔట్ పోస్ట్ సమీపంలో బీహార్ చెందిన కూలిని దుండగులు కత్తితో నరికారు. ఈ సంఘనట నిన్న అర్ధరాత్రి చోటుచేసుకుంది. తీవ్రంగా గాయడిన బీహార్ కూలిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమం ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement