Tuesday, April 23, 2024

రేపు ఢిల్లీకి సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం జగన్ ప్రధాని మోడీతో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement