Friday, May 3, 2024

Nandyala: రైలుపట్టాలపై గుర్తు తెలియని మృతదేహం

నంద్యాల పట్టణంలోని నూనెపల్లె రైల్వే పాత గేటు వద్ద రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉంది. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా ? లేదా ప్రమాదవశాత్తు జరిగినదా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement