Tuesday, May 7, 2024

విద్యుత్ షాక్ తో మామ‌, అల్లుడు మృతి

విద్యుత్ షాక్ తో మామ‌, అల్లుడు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాలోని రావుల‌పాలెంలో చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ లో డ్రిల్లింగ్ చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మృతులు వెంక‌ట‌ర‌మ‌ణ (35), ఆర్ల‌ప్ప (50)గా గుర్తించారు.ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారు మ‌న్యం జిల్లా పాప‌ట‌ప‌ల్లి వాసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement