Monday, April 29, 2024

AP: జెండా స‌భ‌తో వైసిపి గుండెల్లో రైళ్లు – నారా లోకేష్

అరాచక పాలకుల గుండెల్లో తెదేపా-జనసేన ‘జెండా’ సభ రైళ్లు పరిగెత్తించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కోట్లాది ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిందని చెప్పారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన సభపై ఆయన ఓ వీడియోను ట్విటర్ లో పోస్ట్‌ చేశారు. ”ప్రజా అజెండా.. రాష్ట్ర ప్రగతి అజెండా.. తెలుగుదేశం-జనసేన ‘జెండా’ సభ..” అని లోకేశ్ ట్విట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement