Friday, May 3, 2024

TS – ధ‌ర‌ణి మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల …తహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు..

హైద‌రాబాద్ – ధరణికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలను జారీ చేసింది. తహసీల్దారులు, ఆర్డీవోలకు అధికారాలను బదలాయించింది. ప్రభుత్వం ఈ మేరకు గురువారం ధ‌ర‌ణి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అధికారాల బ‌ద‌లాయింపు చేసింది. త‌హ‌సీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏల‌కు అధికారాలు బ‌ద‌లాయింపు చేసింది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement