Sunday, May 19, 2024

Tirumala brahmotsvas – హనుమంతుని వాహనంపై శేషాచలాధీశుడు …

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో కన్నుల పండువగా సాగుతున్నాయి. శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. ఈ సాయంత్రం 4 గంటలకు పుష్పక విమానంపై, రాత్రి 7గంటలకు గజవాహనంపై శ్రీవారు విహరించనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement