Saturday, May 18, 2024

టిప్ప‌ర్, బైక్ ఢీ – మ‌హిళ మృతి

మోపిదేవి గురుకుల పాఠశాల వద్ద.. టిప్పర్, ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి ఢీ కొనడంతో, వాహనంపై పయనిస్తున్న మహిళ మృతి చెందింది. దాంతో డ్రైవర్ పరార్ అయ్యాడు. మృతి చెందిన మహిళ గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా మహిళ వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ..ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement