Monday, May 13, 2024

బండిపై లీకు కేసు కుట్ర పూరితం.. సోము వీర్రాజు

బండి సంజయ్ పై పేపర్ లీకు కేసు కుట్ర పూరితమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ కుట్రలకు బీజేపీ భయపడదన్నారు. అక్రమ అరెస్టులతో గొంతు నొక్కేందుకు యత్నిస్తున్నారన్నారు. లీకేజీలు, ప్యాకేజీలు బయటపడకూడదనే అరెస్టులన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement