Monday, April 29, 2024

Flash Flash: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ కింద నలిగిన ప్రాణాలు..

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవ్వాల సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. లారీ చక్రాల కింద నలిగి ప్రాణాలు పోయాయి. గార్గేయపురం సమీపంలో ఈ యాక్సిడెంట్​ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement