Thursday, May 9, 2024

AP టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీలో పాసైన వారికి గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించగా.. 1,91,600 మంది హాజరయ్యారు. ఫలితాల్లో బాలికలు 68.76 శాతం, బాలురు 60.83 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement