Friday, May 10, 2024

Breaking: ఉండవల్లి గుహల వద్ద మరోసారి ఉద్రిక్తత

ఉండవల్లి గుహల వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లేందుకు టీడీపీ నేతలు వచ్చారు. టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement