Wednesday, May 8, 2024

Breaking: తెనాలి ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత

గుంటూరు జిల్లా తెనాలి ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ నేత నారా లోకేష్, ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఒకేసారి బయల్దేరారు. ఇరువురు నేతలు ఒకేసారి ఆస్పత్రికి చేరుకోనుండడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రి వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement