Sunday, May 5, 2024

AP Assembly: ఏపీ ఆర్థిక పరిస్థితిపై టీడీపీ నిరసన

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి నిరసన ర్యాలీగా వచ్చారు. ఏపీలో నెల‌కొన్న ఆర్థిక పరిస్థితుల‌పై వారు ఆందోళ‌న తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందంటూ టీడీపీ నేత లోకేష్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ కొరవడిందని నినాదాలు చేశారు. రూ.94వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్‌లో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement