Monday, April 29, 2024

గుడివాడ క్యాసినోపై గవర్నర్ కు టీడీపీ ఫిర్యాదు

గుడివాడ క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజనిర్థారణ కమిటీ ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌కు ఫిర్యాదు చేసింది. గుడివాడలో నిర్వహించిన కేసినోపై కరపత్రాలు, ఆధారాలను టీడీపీ కమిటీ గవర్నర్‌కు సమర్పించింది. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని టీడీపీ నేతలు కోరారు. గవర్నర్ ను కలిసిన వారిలో వర్లరామయ్య, బోండాఉమ, ఆలపాటి రాజా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement