Thursday, May 2, 2024

రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానం: మాజీ మంత్రి నక్కా

రైతులను వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా దగా చేస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఆరుగాలం పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. రైతులు పంట అమ్ముకునే సమయంలో వైసీపీ దళారులు దోచుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందన్న నక్కా.. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని నక్కా ఆనందబాబు తెలిపారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ లో ఎలక్షన్ కోడ్.. ప్రభుత్వ పథకాలకు నో బ్రేక్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement