Friday, April 26, 2024

మెరుగైన వైద్యం కోసం తారకరత్నను బెంగళూరుకు … బాలకృష్ణ

తారకరత్నకు డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేశారని, తారకరత్న కోలుకుంటున్నారని నందమూరి బాలకృష్ణ అన్నారు. కాసేపట్లో తారకరత్నను బెంగళూరుకు తరలిస్తామని, అయితే.. అంబులెన్స్‌లో తరలించాలా..? హెలికాప్టర్‌లో తరలించాలా అనేది కాసేపట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్ అయ్యిందని, మిగతా అన్ని రిపోర్టులు బాగున్నాయని తెలిపారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితులపై అ‎భిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలకృష్ణ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement