Friday, May 3, 2024

‘చలో విజయవాడ’పై ఉక్కుపాదం

ఉద్యోగుల చేప‌ట్టిన‌ చలో విజయవాడ ఆందోళ‌న‌పై పోలీసులు సీరియ‌స్‌గా తీసుకున్నారు. విజయవాడకు వచ్చే ప్రతి బస్సును కనకదుర్గ వారధి వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇత‌ర జిల్లాల‌ నుంచి వస్తున్న 17మంది ఉద్యోగులను కనకదుర్గ వారధి వద్ద అరెస్ట చేశారు. అనంతరం వారిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇత‌ర జిల్లాల్లోనూ ఉద్యోగ సంఘాల నేత‌ల‌ను ఇంటిద‌గ్గ‌రే నిర్బంధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement