Thursday, May 2, 2024

AP: రాష్ట్ర చేనేత కార్పొరేషన్ ఉపాధ్యక్షురాలుగా నిమ్మన లీలారాణి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్పొరేషన్ ఉపాధ్యక్షురాలుగా శ్రీకాకుళం జిల్లా సోంపేట ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాసు సతీమణి ఎంపీటీసీ నిమ్మన లీలారాణిని నియమించారు. రాష్ట్ర చేనేత కార్పొరేషన్ ఉపాధ్యక్షురాలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement