Monday, April 29, 2024

AP: టీడీపీ శ్రీకాకుళం ఎంపీ అభ్య‌ర్థిగా రామ్మోహ‌న్ నాయుడు నామినేషన్

తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం లోక్ స‌భ అభ్య‌ర్థిగా కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు నామినేష‌న్ వేశారు. సార్వత్రిక ఎన్నికలు 2024 కి శ్రీకాకుళం లోక్ స‌భ‌ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి మనజిర్ జిలాని సమూన్ కు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు నామినేషన్ పత్రాలు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ నేత‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement