Saturday, May 11, 2024

ప్ర‌యాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు..

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రయాణీకుల రద్దీ కారణంగా పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. దీనిలో భాగంగా 07698 విజయవాడ – నాగర్‌సోల్‌ ఈ నెల 5, 12, 19వ తేదీలలో శుక్రవారం సాయంత్రం 4.15 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు చేరుకోనుంది.

అలాగే 07699 నాగర్‌సోల్‌, నర్సాపూర్‌ 6, 13, 20వ తేదీలలో శనివారం రాత్రి 10 గంటల నుంచి బయలుదేరి ఆదివారం రాత్రి 9.30 గంటలకు, 07353 నాదెండ్‌ – విజయవాడ (వన్‌వే స్పెషల్‌ ట్రైన్‌) ఈ నెల 4వ తేదీ నాడు గురువారం రాత్రి 11.45 గంటలు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు చేరుకోనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement