Sunday, May 5, 2024

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారి కోసం స్పెష‌ల్ టీమ్‌.. ఇద్ద‌రు ఆఫీస‌ర్ల‌ను నియ‌మించిన ఏపీ

ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహకారం అందించటానికి ఇద్దరు అధికారులను ఏపీ ప్రభుత్వం నియమించింది. దీనికి గాను న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో నోడల్ అధికారిగా రవి శంకర్ (9871999055) అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా అంతర్జాతీయ సహకారం కోసం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్‌ గీతేష్ శర్మ(7531904820) అందుబాటులో ఉంటార‌ని ప్ర‌భుత్వం తెలియ‌జేసింది. ఆందోళ‌న‌కు గురికాకుండా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారి త‌ల్లిదండ్రులు కానీ, బంధు మిత్రులు ఎవ‌రైనా వీరిని సంప్ర‌దించి సహాయం పొంద‌వ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement