Friday, April 26, 2024

రూ. 7.10కోట్ల పనులకు శ్రీకారం.. వెంట‌నే ప‌నులు చేప‌ట్టాల‌న్న మంత్రి మ‌ల్లారెడ్డి

హైదరాబాద్ మెట్రో పోలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రూ 7.10కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 13,15వ వార్డులలో సివరేజ్ పైప్ లైన్ పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని సంబంధిత అధికారులు మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో చైర్మన్ ప్రణిత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement