Friday, April 26, 2024

నేడు గ‌వ‌ర్న‌ర్ ను కలవనున్న సోము వీర్రాజు..!

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‎ను కలవనున్నారు. ఈ మేరకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు గవర్నర్‎తో ఆయన భేటీ కానున్నారు. కావలి ఎమ్మెల్యే అవినీతిపై సీఎం జగన్ కు ఫిర్యాదు చేయాలని ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారని సోము వీర్రాజు ఆరోపిస్తున్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే పోలీసులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరనున్నారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement